ఏపీలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం.. ఆ జిల్లాలో వైరస్ పంజా, 28 వేల కోళ్లు మృతి
3 weeks ago
7
ఆంధ్రప్రదేశ్లో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లా పరిధిలోని సదుం మండలంలో భారీ సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటంతో అటు పౌల్ట్రీ రైతులు, ఇటు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు 3 కోళ్ల ఫారాలు సీజ్ చేశారు.