ఏపీలో రైలు ప్రయాణికులు ఎగిరి గంతేసే వార్త.. ఆ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇకపై అక్కడా ఆగుతాయి

1 month ago 6
Srikakulam Three Express Trains Stop: శ్రీకాకుళం జిల్లా వాసులకు రైల్వేబోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. మూడు వీకెండ్ రైళ్లకు కొత్తగా హాల్ట్ ఇచ్చారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, దక్షిణ మధ్య రైల్వే 150 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా అందుబాటులో ఉంటాయి.
Read Entire Article