Sullurpeta Railway Station Inaugurated By Pm Modi: దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా, మన రాష్ట్రంలోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ రూపురేఖలు మారాయి! దీనిని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆలయాన్ని తలపించేలా ఆధునీకరించిన ఈ స్టేషన్ ప్రయాణికులకు సరికొత్త అనుభూతినిస్తుంది. అత్యాధునిక సదుపాయాలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఇది అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఈ స్టేషన్ ప్రత్యేకతలు ఏంటి? ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే!