ఓటీటీలోకి నయా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే!

9 months ago 12
మండాలా మర్డర్స్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ఖరారైంది. ఈ సిరీస్‍లో వాణి కపూర్ ప్రధాన పాత్ర పోషించారు. డిటెక్టివ్‍గా నటించారు. ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని ఓటీటీ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది.
Read Entire Article