కరిష్మా కపూర్‌ మాజీ భర్తది రూ.30,000 కోట్ల సామ్రాజ్యం.. ఇప్పుడు ఈ ఆస్తి ఎవరికి వెళ్తుందో..

7 months ago 8
ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ కరీష్మా కపూర్ మాజీ భర్త, బిజినెస్‌మ్యాన్ సంజయ్ కపూర్ (Sunjay Kapoor) రీసెంట్‌గా చనిపోయారు. ఆయన పెద్ద బిజినెస్ టైకూన్. సంజయ్‌ది రూ.30,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం. అయితే అతని మరణం తర్వాత ఈ ఆస్తి ఎవరికి దక్కుతుంది అన్నది ఇప్పుడు పెద్ద హాట్‌ టాపిక్‌గా మారింది.
Read Entire Article