కుప్పంలో చంద్రబాబు నాయుడు కొత్త ఇంటి గృహప్రవేశం అంగరంగ వైభవంగా జరిగింది. వేకువజామున శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, కుటుంబ సభ్యులతో కలిసి ఆయన గృహప్రవేశం చేశారు. ఈ వేడుకకు సుమారు 25 వేల మందికి విందు భోజనం ఏర్పాటు చేశారు. సొంత నియోజకవర్గంలో ఇల్లు కట్టుకోవాలనే ఆయన చిరకాల కోరిక నెరవేరింది. ఈ వేడుకలో పసుపు కుంకుమలతో మహిళలను ఆహ్వానించడం విశేషం. ఇంతకీ ఈ వేడుకలో ఇంకేం జరిగిందో తెలుసుకోవాలని ఉందా?