ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వాడి వేడి చర్చ జరిగింది. ఎప్పుడూ అసెంబ్లీకి వచ్చినా పెద్దగా మాట్లాడకుండా సైలెంట్గా ఉండే బాలయ్య ఈ సారి ఫైర్ అయ్యారు. దీంతో సభలో కామినేని వర్సెస్ బాలయ్యగా మారింది. సభలో బీజేపీ నాయకుడు కామినేని చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు బాలయ్య.