చుక్క మురుగు నీరు మూసిలో కలవకుండా.. రూ.4700 కోట్లతో వాటర్ బోర్డ్ సరికొత్త ప్లాన్

5 months ago 8
మూసీనదిలో మురుగునీరు చేరకుండా నివారించడానికి హైదరాబాద్ వాటర్‌బోర్డు ఒక సమగ్ర ప్రణాళికను రూపొందిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు నుండి గౌరెల్లి వరకు ట్రంక్‌లైన్లు నిర్మించి, మురుగును ఎస్టీపీలకు తరలించేలా ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. దీనికోసం రూ.4,700 కోట్లను ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. త్వరలో ఈ పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఈ చర్యల ద్వారా మూసీనదిలోకి మురుగునీరు చేరకుండా.. స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా చూడవచ్చని అంటున్నారు.
Read Entire Article