జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత పేరును అధికారికంగా ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్.. సునీత పేరును ఖారారు చేస్తూ అధికారిక ప్రకటన చేశారు. గోపినాథ్ స్థానంలో ఆయన భార్యకే అవకాశం ఇచ్చారు. అనారోగ్య కారణాల వల్ల ఈ సంవత్సరం జూన్ 8న మాగంటి గోపినాథ్ కన్నుమూశారు. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తప్పనిసరి అయ్యింది. పార్టీలన్ని ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ మీకోసం..