టీటీడీ ఛైర్మన్, ఈవో ఆ పని చేయాల్సిందే.. వేరే దారి లేదు: పవన్ కళ్యాణ్

1 year ago 15
Pawan kalyan on TTD Chairman BR Naidu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి తొక్కిసలాట ఘటనపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జరిగిన ఘటనపై బాధితులకు, శ్రీవారి భక్తులకు తాను ప్రభుత్వం తరుఫున క్షమాపణలు కోరానని.. కానీ అధికారులు మాత్రం నామోషీకి పోతున్నారని అన్నారు. తిరుమల తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్, ఈవో క్షమాపణలు చెప్పాల్సిందేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజలు గమనిస్తున్నారని.. వేరే దారి లేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. బాధితులను పరామర్శిస్తే మీకు అర్థమవుతుందని అన్నారు.
Read Entire Article