Wife Kills Husband On TV Volume Dispute In Mangalagiri Guntur District: గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణం జరిగింది. భర్తను భార్య కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసింది. టీవీ సౌండ్ తగ్గించమని చెప్పినందుకు భార్య భర్తను చంపేసింది. వీరిద్దరు 8 నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. ఇంతలోనే ఈ ఘటన జరిగింది. అయితే ఈ మహిళకు గతంలోనే వివాహమైంది.. ఆమె గురించి కీలక విషయాలు తెలిశాయి.