ఈ వారం రిలీజ్ అవుతోన్న సినిమాల్లో అలప్పుజ జింఖానా బెటర్ అంటూ మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశి చేసిన కామెంట్స్ను టాలీవుడ్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తోన్నారు. డబ్బింగ్ సినిమాల కోసం తెలుగు స్ట్రెయిట్ మూవీస్ను తక్కువ చేయద్దంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.