ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్.. మంత్రివర్గ విస్తరణపై చర్చ..?

1 year ago 16
సీఎం రేవంత్ ఇవాళ, రేపు ఢిల్లీలో బిజిబిజీగా గడపనున్నారు. ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొంటారు. పార్టీ అధిష్ఠానంతో సమావేశమైన కేబినెట్ విస్తరణ తదితర అంశాలపై చర్చించే అవకాశముంది. అలాగే పలువురు కేంద్ర మంత్రులనూ ఆయన కలవనున్నట్లు సమాచారం.
Read Entire Article