తప్పంతా చంద్రబాబుదే.. వాళ్లను గాలికొదిలేశారు: జేసీ సంచలన వ్యాఖ్యలు

1 year ago 26
తరుచూ వివాదాలతో వార్తలో నిలిచే తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీసీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొత్త ఏడాది సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం ఆయన నిర్వహించిన కార్యక్రమం రాష్ట్రంలోని కూటమి నేతల మధ్య మంటలు రేపింది. ఈ విషయంలో బీజేపీ నేతలు, జేసీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ సమయంలో బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
Read Entire Article