తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఉచితంగా కొత్త గదులు, ముందే బుక్ చేసుకోపోయినా పర్లేదు

5 months ago 9
Tirumala PAC 5 Building New Accommodation Rooms Opened: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త! కొండపై అత్యాధునిక వసతి సముదాయం ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి కలిసి వేంకటాద్రి నిలయం యాత్రికుల వసతి సముదాయాన్ని ప్రారంభించారు. రూ.102 కోట్లతో నిర్మించిన ఈ సముదాయంలో ఒకేసారి 4 వేల మందికి ఉచిత వసతి లభిస్తుంది. అంతేకాదు, కల్యాణకట్ట, భోజనశాలలు కూడా అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చిన్నశేష వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు.
Read Entire Article