తిరుమలలో ప్రత్యక్షమైన అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి, సాయి ధరమ్ తేజ్.. అందుకేనా..

1 year ago 22
మెగా, అల్లు ఫ్యామిలీకి చెందిన ఇద్దరు ప్రముఖులు తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకున్నారు. అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి, సాయి ధరమ్ తేజ్ తిరుమల గుడికి వచ్చి స్వామి వారి దర్శనం చేసుకున్నారు.
Read Entire Article