తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో కొత్తగా మరో 4 ITIలు.. ఆ ప్రాంతంలోనే

5 months ago 10
రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకుగాను విద్యా రంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్ర విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోన్న సంగతి తెలిసిందే. అలానే రాష్ట్రంలో కొత్తగా మరో 4 ఐటీఐలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే అధికారులు దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ఆ వివరాలు..
Read Entire Article