తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా 15 జిల్లాలల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ.. ఆజిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాతారణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎం రేవంత్ జిల్లాల కలెక్టర్లను, ఇతర విభాగాల అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టర్లు చెరువు కట్టలను పర్యవేక్షించాలని.. అలానే విద్యుత్ అధికారులు కరెంట్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. పూర్తి వివరాలు..