తెలుగులో రిలీజైన మ‌ల‌యాళం డార్క్‌ కామెడీ థ్రిల్ల‌ర్‌ మూవీ - ర‌న్‌టైమ్ గంట న‌ల‌భై ఐదు నిమిషాలే!

9 months ago 10
మ‌ల‌యాళం డార్క్ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ ప‌ట్ట‌ప‌క‌ల్ తెలుగులో ప‌ట్ట‌ప‌గ‌లు పేరుతో రిలీజైంది. సైనా ప్లే ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మ‌ల‌యాళం మూవీలో కృష్ణ శంక‌ర్‌, సుధి కొప్ప, జాన్ ఆంటోనీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.
Read Entire Article