తెలుగులోకి టొవినో థామ‌స్ లేటెస్ట్ మ‌ల‌యాళం క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ - రిలీజ్ ఎప్పుడంటే?

4 days ago 4
టొవినో థామ‌స్ హీరోగా న‌టించిన మ‌ల‌యాళం క్రైమ్  థ్రిల్ల‌ర్ మూవీ న‌రివెట్టి తెలుగులోకి రాబోతుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాను తెలుగులో విడుద‌ల చేస్తోంది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో రిలీజైన‌ ఈ మూవీ మంచి వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది.
Read Entire Article