దీపావళి బంపరాఫర్.. ఏకంగా 40 శాతం డిస్కౌంట్.. త్వరపడండి

11 months ago 26
చేనేత వస్త్రాలకు గిరాకీని పెంచేందుకు, గిట్టుబాటు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆఫర్ తీసుకువచ్చింది. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలను 40 శాతం డిస్కౌంట్ ద్వారా అందిస్తోంది. దసరా పండగ నుంచి ఈ ఆఫర్ ప్రారంభమైంది. దీపావళి వరకూ కొనసాగనుంది. ఏపీతో పాటు కర్ణాటకలో ఉన్న ఆప్కో విక్రయ శాలల్లోనూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. మంగళగిరి, ధర్మవరం పట్టు చీరలతో పాటుగా అనేక రకాల చేనేత వస్త్రాలను ఆఫర్ ద్వారా అందిస్తున్నారు.
Read Entire Article