పంచాయతీలకు మరో గుడ్‌న్యూస్.. రూ. 250 కోట్లు విడుదల చేసిన రేవంత్ సర్కార్

2 weeks ago 3
ఇటీవల కొత్తగా ఏర్పాటైన పంచాయతీ పాలకవర్గాలకు మరో శుభవార్త అందింది. ఇటీవలె కేంద్ర ప్రభుత్వం రెండు విడతలుగా 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీలకు నిధులను విడుదల చేస్తూ.. ఉత్తర్వులు వెలువరించింది. ఈ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనుల్లో వేగం పెరగనుంది.
Read Entire Article