పత్తి రైతులకు తీపి కబురు.. ఈ నెలాఖరు వరకు ఛాన్స్

4 months ago 25
తెలంగాణ పత్తి రైతులకు కేంద్రం తీపి కబురు అందించింది. సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల ద్వారా ఈనెలాఖరు వరకు పత్తిని కొనుగోలు చేస్తారు. నిజానికి నేటితో సీసీఐ కేంద్రాలు మూతపడాల్సి ఉండగా.. మంత్రి తుమ్మల విజ్ఞప్తి మేరకు కొనుగోలు కేంద్రాల్లో గడువును పెంచారు.
Read Entire Article