పారపట్టి పనులు చేసిన ఏపీ మంత్రి

1 year ago 49
వర్షం వల్ల కడపలో మహానాడు సభా ప్రాంగణంలోకి నీళ్లు రావడంతో నిమ్మల రామానాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. పార పట్టి దగ్గరుండి సభా ప్రాంగణాన్ని చదును చేశారు. కడప వేదికగా మంగళవారం నుంచి టీడీపీ మహానాడు ప్రారంభం కానుంది. టీడీపీ చరిత్రలో తొలిసారిగా వైఎస్సార్‌ కడప జిల్లాలో కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో కడపలో కూడా వానలు పడటంతో.. కడప టీడీపీ మహానాడు సభా ప్రాంగణంలోకి నీరు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు.
Read Entire Article