కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన కలీషా అనే టైలర్ ఆలోచన వహ్వా అనిపిస్తోంది. సాంప్రదాయక టైలర్ పనితో లాభం లేదనుకున్న ఆయన.. కొత్తగా ఆలోచించారు. ఆ కొత్త ఆలోచన.. ఓ సరికొత్త కాన్సెప్టుకు కారణమైంది. ఆ సరికొత్త కాన్సెప్టు.. ఓ కొత్త ఆవిష్కరణకు రూపు నిచ్చింది. ఆ ఆవిష్కరణతో ఆ ప్రాంతంలో ఫేమస్ అయిన కలీషా.. నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు.. నలుగురిలో ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ఇంతకూ ఆయన చేసిన ఆలోచన ఏమిటీ.. అది సీఎం వరకూ ఎలా చేరిందో ఈ కథనంలో చూద్దాం.