ప్రయాణికులకు శుభవార్త.. విశాఖ నుంచి హైదరాబాద్‌కి ప్రత్యేక రైళ్లు..

1 month ago 7
Special Trains: సంక్రాంతి పండుగ తర్వాత సొంతూళ్ల నుంచి తిరిగి వచ్చే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం, చర్లపల్లి మధ్య రెండు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. జనవరి 18, 19 తేదీల్లో నడిచే ఈ రైళ్లు ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా పలు స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో వివిధ రకాల బోగీలు అందుబాటులో ఉన్నాయి. కనుక ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
Read Entire Article