ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్‌ మెట్రోకు కొత్తగా 60 కోచ్‌లు..

1 month ago 6
హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో దశ అనుమతుల కోసం ఆగకుండానే.. ముందస్తుగా 60 కొత్త మెట్రో కోచ్‌లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ ఆధ్వర్యంలో ఉన్న హైదరాబాద్ మెట్రో నిర్వహణను ఈ ఆర్థిక సంవత్సరం నాటికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోనుంది. ఇందుకోసం సుమారు 13,000 కోట్ల రుణ బాధ్యతను ప్రభుత్వం స్వీకరిస్తోంది. మెట్రో నిర్వహణ మారినా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని అధికారులు తెలిపారు.
Read Entire Article