బస్టాండ్‌లో భారీ చోరీ.. కూర్చున్న చోటే 10 తులాల బంగారం, రూ.50 వేలు మాయం..

5 months ago 10
ఇటీవల కాలంలో వరుస దొంగతనాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో బంగారం, డబ్బులకు భద్రత కరువైంది. తాజాగా ఒక బస్టాండ్‌లో ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె తన ఇంట్లో జరిగే పెళ్లి వేడుకల కోసం 10 తులాల బంగారం , రూ.50 వేల నగదును తన పర్సులో పెట్టుకొని బస్సు ఎక్కి కూర్చొంది. తర్వాత ఆమె చెక్ చేసుకోగా.. దుండగులు వాటిని దొంగిలించారు. పెళ్లి కోసం దాచుకున్న బంగారం, నగదును కోల్పోవడంతో ఆ మహిళ తీవ్రంగా కుంగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article