మంత్రి పొంగులేటి కారుకు ప్రమాదం.. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ముప్పు

1 year ago 15
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వరంగల్ నుంచి ఖమ్మం వెళ్తుండగా.. తిరుమలాయపాలెం వద్ద కారు రెండు టైర్లు పేలిపోయాయి. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రమాదం తప్పింది. అనంతరం ఆయన్ను ఎస్కార్ట్ వాహనంలో ఖమ్మం తీసుకెళ్లారు.
Read Entire Article