మంత్రుల సమక్షంలోనే కొట్టుకున్నంత పని చేసిన ఎమ్మెల్యేలు

1 year ago 34
కరీంనగర్‌ కలెక్టరేట్‌లో ఇవాళ నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. మంత్రులు ఉత్తమ్‌, పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌ బాబు సమక్షంలోనే ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, కౌశిక్ రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదంతో పాటు ఒకరినొకరు తోసుకొని కొట్టుకున్నంత పని చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కౌశిక్ రెడ్డిని అక్కడ్నుంచి పక్కకు తీసుకెళ్లారు.
Read Entire Article