మా అమ్మ మరణం అందరికీ వినోదంలా మారింది.. మాపై బురద చల్లాలని చూశారు: జాన్వీ కపూర్ కామెంట్స్

7 months ago 5
జాన్వీ కపూర్ తన తల్లి శ్రీదేవి మరణం, మీడియా తీరుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తన తల్లి మరణం చాలా మందికి వినోదంలా మారిందని, తమపై బురద జల్లాలని చూశారని ఆమె అనడం గమనార్హం. అసలు ఆమె ఈ కామెంట్స్ ఎందుకు చేసిందో చూడండి.
Read Entire Article