మాజీ ప్రధాని పీవీకి గౌరవం.. ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం, అతి త్వరలో..

10 months ago 47
ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు కానుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదనకు.. అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. త్వరలో కాంస్య విగ్రహం నిర్మాణం చేపట్టనున్నారు. ఇది నిజంగా తెలుగువారికి గర్వకారణం.
Read Entire Article