మాట వినకుంటే చర్యలు.. విశాఖ ఏయూలో విద్యార్థుల ఆందోళనపై లోకేష్

11 months ago 22
ఆంధ్రా యూనివర్సిటీలో జరుగుతోన్న ఆందోళనలపై లోకేశ్ స్పందించారు. విద్యార్థులను సమస్యలను వినడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. అలా కాదని వీసీని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని తెలిపారు. మాట వినకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Entire Article