మాయ చేసిన సైబర్ కేటుగాళ్లు.. రూ.2.58 కోట్లు పోగొట్టుకున్న జేడీ లక్ష్మీనారాయణ భార్య..!

5 months ago 17
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సతీమణి ఊర్మిళ స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో సైబర్ కేటుగాళ్ల వలలో పడి రూ. 2.58 కోట్లు పోగొట్టుకున్నారు. ఐఐటీ గ్రాడ్యుయేట్‌గా చెప్పుకున్న నిందితుడు.. నకిలీ పత్రాలతో నమ్మించి, యాప్ ద్వారా డబ్బులు మళ్లించాడు. కాగా, చట్టాలపై అవగాహన ఉన్నవారు కూడా మోసపోవడం ఆందోళన కలిగిస్తోంది.
Read Entire Article