‘హనుమాన్’ సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన సూపర్ హీరో తేజ సజ్జా, ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మిరాయ్’తో వస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.