మంత్రి వివేక్కు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు షాకిచ్చాయి. సొంత నియోజవర్గంలోని క్యాతనపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన మెజార్జీతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. ఇక మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మపురి స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ క్లీన్స్వీప్ చేసింది.