మేడారం జాతర.. మంత్రి చొరవతో మహిళలకు రూ.3 కోట్ల లాభం

2 months ago 9
మేడారం జాతర మహిళా సంఘాలకు కాసుల వర్షం కురిపించింది. మంత్రి సీతక్క చొరవతో ములుగు జిల్లాలోని పలు మండలాలకు చెందిన స్వయం సహాయక సంఘాలు జాతర స్టాళ్లు ఏర్పాటు చేయగా.. భారీగా లాభాన్ని అర్జించాయి. రూ.6 కోట్ల పెట్టుబడికి రూ.3 కోట్ల లాభం వచ్చింది. ప్రభుత్వ సహకారం, ఆడబిడ్డల కష్టం వల్లే ఈ విజయం దక్కిందని మంత్రి సీతక్క వెల్లడించారు.
Read Entire Article