రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు.. ఏఐతో TGSRTC సరికొత్త ప్రయోగం, దేశంలోనే తొలిసారిగా..!

5 months ago 10
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) దేశంలోనే మొదటిసారిగా ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను వినియోగించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సంస్థ ఉత్పాదకతను పెంచడం, ఖర్చులను తగ్గించడం, సిబ్బంది ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడపడం వంటి లక్ష్యాలను సాధించనుంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ప్రయత్నాన్ని ప్రశంసించారు.
Read Entire Article