రాజీవ్ యువ వికాసం స్కీమ్.. బ్యాంకర్ల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం భట్టి..

9 months ago 9
తెలంగాణ ప్రభుత్వం యువత, వ్యవసాయం, మహిళా సాధికారత, విద్య, పట్టణాభివృద్ధి రంగాల్లో సమగ్ర పథకాలను అమలు చేస్తోంది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బ్యాంకర్లను రాజీవ్ యువ వికాసం పథకానికి సహకరించాలని కోరారు. దీని ద్వారా 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించి, రూ.6,250 కోట్ల సబ్సిడీని అందించనున్నారు. వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ, రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.
Read Entire Article