రైతులకు అలర్ట్.. అన్నదాత మూడో విడతపై కీలక ప్రకటన

1 month ago 8
nnadata sukhibhava third pay: రైతుల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ, కీలక ప్రకటన చేసింది. ధాన్యం కొనుగోళ్లకు రూ.9,789 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. కేవలం 4 గంటల్లోనే చెల్లింపులు పూర్తి చేసి, గత ప్రభుత్వాల కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నామని తెలిపింది. అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులను ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం ఉందని, రైతుల ఆర్థిక స్వావలంబనకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం వెల్లడించింది.
Read Entire Article