యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించిన తాజా చిత్రం ‘మౌగ్లీ (2025)’. గతంలో ‘బబుల్ గమ్’ సినిమాతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రోషన్, ఈసారి జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు సందీప్ రాజ్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.