తెలంగాణలో సంక్షేమ పాలన అందిస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కరీంనగర్ పట్టణంలో ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. త్వరలోనే అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని అన్నారు.