టాలీవుడ్లో భారీ ఫాలోయింగ్ ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్ సినిమా చేశారు. బీ టౌన్ బిగ్గెస్ట్ స్టార్లలో ఒకరైన హృతిక్ రోషన్తో కలిసి వార్ 2 రూపంలో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దాడికి దిగారు. నిన్న (ఆగస్టు 14) భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని ఏరియాల్లో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది.