వైఎస్ జగన్‌ను కలిసిన అంబటి రాంబాబు

2 weeks ago 4
మాజీ మంత్రి అంబటి రాంబాబు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ను తాడేపల్లిలోని నివాసంలో కలిశారు. తనపై మోపిన అక్రమ కేసులు, టీడీపీ శ్రేణులు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరును జగన్‌కు పూసగుచ్చినట్లు వివరించారు. తనపై జరిగిన హత్యాయత్నం, ఆ సమయంలో పోలీసులు వ్యవహరించిన నిర్లక్ష్య వైఖరిని చెప్తూ.. కొంతమంది అధికారుల 'ఓవర్ యాక్షన్' గురించి ఫిర్యాదు చేశారు. అంబటి ఆవేదనను విన్న జగన్, ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. "తప్పుడు కేసులకు భయపడాల్సిన అవసరం లేదు, చట్టపరంగానే తేల్చుకుందాం" అని భరోసా ఇచ్చారు.
Read Entire Article