సిబిల్ స్కోర్ ఆధారంగా వారికి రుణాలు.. రూ.15 వేలు, రూ.25 వేలు, రూ.50 వేల చొప్పున..

5 months ago 9
వీధి వ్యాపారాలు చేసుకునే వారికి ‘లోక్ కళ్యాణ్ మేళా’ ద్వారా రుణాలను మంజూరు చేయనున్నారు. దీని ద్వారా మొత్తం మూడు విడుతలుగా లోన్ మంజూరు చేస్తారు. మొదటి విడత కింద రూ.15 వేలు, రెండో విడత కింద రూ.25 వేలు.. మూడో విడతలో రూ.50 వేలు అందించనున్నారు. అయితే వ్యాపారం చేసే వ్యక్తి సిబిల్ స్కోర్ ఆధారంగా వీటిని మంజూరు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అంతే కాకుండా.. వీధి విక్రయదారుడిగా నిరూపించుకునేందుకు తగిన పత్రాలు కూడా ఉండాలన్నారు.
Read Entire Article