హోలీ పండగ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే ట్రైన్ ప్రయాణికులకు తీపి కబురు చెప్పింది. పలు స్పెషల్ ట్రైన్ల సేవలను పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి ఈ స్పెషల్ ట్రైన్లు పరుగులు పెట్టనున్నాయి. హైదరాబాద్ నుంచి కొల్లాం, మదురై, కన్యా కుమారి ప్రాంతాలకు ఈ ట్రైన్లు అందుబాటులో ఉంటాయి.