Pawan Kalyan: మార్క్ శంకర్ కోలుకోవడంతో.. సింగపూర్ లోని ఆస్పత్రి డిశ్చార్జి చేసింది. ఆ తర్వాత.. అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేశారు. ఐతే.. ఆ పిల్లాణ్ని ఇక్కడ చదివిస్తారా లేక మళ్లీ సింగపూర్కి పంపి అక్కడ చదివిస్తారా అనేది తేలాల్సి ఉంది. చాలా మంది ఇండియాలోనే చదివించాలి అంటున్నారు.