హైదరాబాద్‌లో కంపించిన భూమి.. భూకంపం భయంతో నగరవాసుల పరుగులు

3 weeks ago 6
హైదరాబాద్‌లో భూమి కంపించింది. దీంతో జనం భయంతో పరుగులు తీశారు. భారీ శబ్దంతో భూమి కంపించినట్లు అనిపించడంతో.. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నగరంలోని గాజురామారంలో భూమి కంపించినట్లు అక్కడి ప్రజలు పేర్కొన్నారు. అయితే ఇది భూకంపానికి సంబంధించిన ప్రకంపనలా కాదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. రంగంలోకి దిగిన అధికారులు ఎలాంటి నష్టం సంభవించలేదని స్పష్టం చేశారు.
Read Entire Article