హైదరాబాద్లోని మరాఠీ ఆడియన్స్ ‘మ్యాజిక్’ మూవీ చూసి ఎంజాయ్ చేయొచ్చు: దర్శకుడు మెహర్ రమేష్
2 months ago
6
టుత్రీ వెంచర్స్ బ్యానర్ పై రాజు సత్యం నిర్మించిన మరాఠీ చిత్రం ‘మ్యాజిక్’. జితేంద్ర జోషి హీరోగా రానున్న ఈ మూవీకి రవింద్ర విజయ కర్మార్కర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ జనవరి 1న రిలీజ్ అయింది.