10 జాతీయ రహదారులకు మహర్దశ.. 988 కిలోమీటర్ల మేర విస్తరణ

8 months ago 10
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోని పది జాతీయ రహదారులను దాదాపు 988 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు, కర్నూలు నుంచి రాణీపేట వరకు రహదారులను నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయనున్నారు. ఈ విస్తరణకు సంబంధించిన డీపీఆర్ రూపొందించాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఆదేశించింది, ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆమోదం లభించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
Read Entire Article